Pages

Click here

Translate

Indianpress365days All News Papers

Eenadu News Paper+ETV Live

Andhra Jyithi News Paper + ABN Live TV

Sakshi News Paper+Sakshi Live TV

Showing posts with label Telangana hot news. Show all posts
Showing posts with label Telangana hot news. Show all posts

Tuesday, 8 October 2013

Telangana pai malli akhilapakshanni pilavali-Bothsa

తెలంగాణపై మళ్లీ అఖిలపక్షాన్ని పిలవాలి: బొత్స( veediki pichipattindi)

 తెలంగాణపై మళ్లీ అఖిలపక్షాన్ని పిలవాలని అంటున్నారు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఈ విషయంపై హైకమాండ్ కు లేఖ రాస్తానని అన్నారాయన సమన్యాయం అంటే ఏంటో అఖిలపక్షంతో చర్చించాలన్నారు.
   సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా అధికార పార్టీ బాధ్యత తీసుకుంటుందని బొత్స చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ హమీ మేరకు సమ్మె విరమించాలని కోరారు. విజయనగరంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు సంబంధించిన సత్యవిజన్ కేబుల్ కార్యాలయంలో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆందోళనకారుల దాడిలో కాలిపోయిన కేబుల్ పరికరాలను డాగ్ స్క్వాడ్ బృందం పరిశీలించింది.

Telangana pai malli akhilapakshanni pilavali-Bothsa, Long live Telangana, Telangana hot news, Telangana latest Newsupdates, Telangana News, 

Tomarrow APNGOs beti at CM

రేపు సీఎంతో ఎపీ ఎన్జీవోలు భేటీ: పలు అంశాలపై చర్చ

   బుధవారం సీఎంతో చర్చల అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని, రాష్ట్ర విభజనపై నిర్ణయాన్ని అసెంబ్లీలో అడ్డుకోవాలంటూ ప్రజా ప్రతినిధులకు బహిరంగ లేఖను ఇచ్చామని చెప్పారు.
   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సమ్మె విరమించేది లేదన్నారు. భీమవరం సభ అనంతరం ఢిల్లీ టూర్ పై నిర్ణయిస్తామన్నారు.